Monday, 22 November 2021

రైతుల్లో చీలిక తెస్తారా? ఎంఎస్‌పి హామీ చట్టంపై మోడీ టార్గెట్ గా రైతు సంఘాల మెలిక!!

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసినప్పటికీ రాజధాని ఢిల్లీలోనూ, ఢిల్లీ సరిహద్దుల్లోనూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోడీ సాగు చట్టాల రద్దు ప్రకటన చేసి రైతులకు క్షమాపణ చెప్పి వారిని ఆందోళన విరమించాలని సూచించారు.అయితే పార్లమెంటులో చట్టాలను రద్దు చేసే వరకు, ప్రభుత్వం తమతో చర్చలు జరిపే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nHL3Vv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour