ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన రెండు బిల్లుల్ని నిన్న శాసనసభలో ఉపసంహరించుకుంది. వీటి స్ధానంలో మరో కొత్త బిల్లు తీసుకొస్తామని ప్రకటించింది. అయితే ఇంత సడన్ గా ఎందుకు వైసీపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందన్న చర్చ రాష్ట్రంలో సాగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ బీఏసీ సమావేశంలో కానీ, మరెక్కడా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qZJNiz
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment