Monday, 22 November 2021

శాసన మండలి రద్దు బిల్లు కూడా వెనక్కి?: వైఎస్ జగన్ బిగ్ స్కెచ్

అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు అంశం.. వెనక్కి వెళ్లింది. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రెండు సంవత్సరాలుగా అమరావతి ప్రాంత రైతులు నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, ఏపీ హైకోర్టులో ఈ బిల్లులకు సంబంధించి సుదీర్ఘంగా కొనసాగుతోన్న విచారణలు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30Ty8qS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour