Wednesday, 10 November 2021

గేరు మార్చిన ఏపీ ప్రభుత్వం - పోలవరం అధికారుల నిలదీత : ఎంతిస్తారు..పనులు ఎలా..!!

ఇప్పటి వరకు కేంద్రంతో సానుకూలంగా అన్ని విషయాల్లో అభ్యర్ధిస్తూ వచ్చిన ఏపీ అధికారులు ఒక్క సారిగా గేరు మార్చారు. ప్రభుత్వానికి..రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టు అంశంలో ఇక గట్టిగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇప్పటికే పోలవరం సవరించిన అంచనాల ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రం వద్ద అనేక ప్రయత్నాలు చేసింది. కానీ, 2014 అంచనాల ప్రకారమే తాము

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BYYWT6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour