Wednesday, 10 November 2021

జీపీఎఫ్‌ సొమ్మునూ వాడేసుకున్నారు - జగన్ ను గెలిపించుకుంటే..ఇలా చేస్తారా : ఉద్యోగ సంఘ నేతల ఎటాక్..!!

ఏపీలోని ఉద్యోగులు కావాలని కోరుకొని మరీ ముఖ్యమంత్రిగా జగన్ ను గెలిపించుకున్నా..ఆయన మాత్రం తమ సమస్యలను పట్టించుకోవటం లేదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. ఉద్యోగుల జీపీఎఫ్‌ నిధులు కూడా పక్కదారి పడుతున్నాయని సూర్యనారాయణ ఆరోపించారు. ఏపీజీఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగుల జీతం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3km03X1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour