Wednesday, 10 November 2021

అమరావతి రైతుల పాదయాత్రపై ఆంక్షలు- రాజకీయ పార్టీలు పాల్గొంటే చర్యలు : 11వ రోజు యాత్ర..!!

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీన ప్రారంభించిన ఈ యాత్ర పదో రోజైన బుధవారం మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14కి.మీ మేర సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ స్వామితో పాటు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D7lWAL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour