రాష్ట్రంలో కొనసాగుతున్న ఎయిడెడ్ నిరసనలు ఏకంగా విద్యా శాఖ మంత్రిని తాకాయి. అనంతపురంలో విద్యార్దుల పైన లాఠీఛార్జ్ జరిగిందని ఆరోపిస్తూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే, పోలీసు అధికారులు లాఠీఛార్జ్ చేయలేదని స్పష్టం చేస్తున్నాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో విద్యార్ధి సంఘాల నేతలు ఆ ప్రాంగణంలోకి దూసుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3F3pvbw
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment