Tuesday, 9 November 2021

ఢిల్లీలో అప్పుల పంచాయితీ - బుగ్గన ప్రయత్నాలు : కేంద్రం అనుమతి ఇచ్చేనా..!!

ఏపీ ప్రభుత్వం ఆర్దిక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఒక వైపు తగ్గిపోయిన ఆదాయం..మరో వైపు సంక్షేమ పథకాల భారంతో ఆర్దిక నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది. కరోనా దెబ్బతో భారీగా కుదేలైన ఏపీ ఆర్దిక వ్యవస్థ నిర్వహణకు ఇప్పుడు అప్పులే అవసరాలు తీర్చే పరిస్థితి ఏర్పడింది. కేంద్రం సహకారంతో అప్పులు తెచ్చుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30bUcvW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour