Tuesday, 9 November 2021

మలాలా యూసుఫ్‌జాయ్ నిఖా: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జనరల్ మేనేజర్‌తో వివాహం

లండన్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రముఖ విద్యా సామాజిక ఉద్యమకారిణి మలాలా యూసఫ్‌జాయ్ ఒకింటి వారయ్యారు. ఆమె నిఖా చేసుకున్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇస్లాం సంప్రదాయ పద్ధతుల్లో అసర్ మాలిక్‌ను నిఖా చేసుకున్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. వధూవరులు ఇద్దరూ ఈ నిఖా తమకు సమ్మతమేంటూ చెప్పారు. ఒకింటి వారయ్యారు. వివాహబంధంలోకి అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YxFkI7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour