Thursday, 11 November 2021

మణిపాల్ ఆస్పత్రికి జగన్-బెణికిన కాలుకు వైద్య పరీక్షలు-వైద్యంపై డాక్టర్ల నిర్ణయం

రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన నాటి నుంచి క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తాజాగా కాలు బెణికింది. ఉదయం వ్యాయామ సమయంలో కాలు బెణకడంతో డాక్టర్లు తాత్కాలిక చికిత్స అందించారు. కానీ పూర్తిగా నయం కాలేదు. దీంతో నొప్పితో బాధపడుతూనే రోజువారీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. గతంలో పాదయాత్ర సమయంలోనే కాలునొప్పి ప్రారంభమైందని,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HerPhY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour