Thursday, 11 November 2021

సైనికుల పట్ల చేసిన వ్యాఖ్యలకు పీఎం రిప్లై ఉంటుంది.!కేసీఆర్ సిద్దంగా ఉండాలన్న పొంగులేటి.!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దేశ సరిహద్దులో పహారా కాస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్రంలో లోతైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దేశ సమగ్రతకు, అంతర్గత భద్రత గురించి, అన్నిటికన్నా ముఖ్యమైన సార్వభౌమాదికారం గురించి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Fb9fFs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour