Friday, 12 November 2021

అమరావతి రైతుల పాదయాత్రలో లాఠీ చార్జ్ జరగలేదు;అలజడికి కారణం టీడీపీ ర్యాలీ: ప్రకాశం ఎస్పీ మలికా గార్గ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మాత్రమే కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అంటూ తుళ్లూరు నుండి తిరుపతి వరకు మహా పాదయాత్ర పేరుతో తమ ఉద్యమాన్ని జిల్లాలకు విస్తరించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఉద్యమ ఉధృతిని తెలియజేయాలని రంగంలోకి దిగిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HdcZIp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour