తెలంగాణలో తాజాగా హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలుపు పైన ప్రధాని మోదీ స్పందించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన తెలంగాణలో రాజకీయాలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని...తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనంగా వ్యాఖ్యానించారు. 2018లో..ఇప్పుడూ హుజూరాబాద్ లో బీజేపీకి వచ్చిన ఓట్లను ప్రధాని వివరించారు. దేశంలో ప్రజలు మార్పులను కోరుతున్నారనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/303GQCd
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment