Sunday, 14 November 2021

దక్షిణాది రాష్ట్రాల భేటీ-తెలుగు రాష్ట్రాలకు నిరాశే-జగన్ కు మరో మాటిచ్చిన అమిత్ షా

ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న ఆరోపణల మధ్య జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ నిరాశనే మిగిల్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కేంద్రం ముందు పెట్టిన డిమాండ్లను హోంమంత్రి అమిత్ షా ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం తన శాఖ అజెండాలో భాగమైన శాంతిభద్రతలు, నేరాలపైనే అన్ని రాష్ట్రాలకు షా దిశానిర్దేశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cezX3z
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour