చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. 24 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీకి పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో వేర్వేరు కారణాలతో మిగిలిపోయిన 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కోసం పోలింగ్ కొనసాగుతోన్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం కుప్పంపైనే నిలిచింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oswzbg
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment