Sunday, 14 November 2021

కుప్పంలో జోరుగా పోలింగ్: ఓటు వేసిన వైసీపీ ఇన్‌ఛార్జ్ భరత్: బారులు తీరిన ఓటర్లు

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. 24 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీకి పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో వేర్వేరు కారణాలతో మిగిలిపోయిన 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కోసం పోలింగ్ కొనసాగుతోన్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం కుప్పంపైనే నిలిచింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oswzbg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour