Sunday, 14 November 2021

పోలింగ్ ఎఫెక్ట్: నారా లోకేష్ ప్రచారం చేసినా..: రంగంలో చంద్రబాబు: కుప్పం ప్రయాణం

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మరోసారి తన సొంత నియోజకవర్గానికి ప్రయాణం కట్టారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయన కుప్పానికి వెళ్లనున్నారు. మూడు వారాల వ్యవధిలో ఆయన కుప్పానికి వెళ్లడం ఇది రెండోసారి. ఇంత తక్కువ వ్యవధిలోనే తన సొంత నియోజకవర్గంలో పర్యటించబోతోండటం అసాధారణ చర్యగా భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qRTM9J
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour