Tuesday, 23 November 2021

చెరువు కట్టపైనే చెవిరెడ్డి స్నానం - నిద్ర : హమాలీగా మారి బస్తాలు మోస్తూ: అన్నీ తానై ..!!

వరుసగా కురిసిన భారీ వర్షాలు...వరదలతో చిత్తూరు జిల్లా అతలాకుతలం అయింది. తిరుమల - తిరుపతిని వరద నీరు ముంచెత్తింది. శ్రీవారి మాడ వీధుల్లోకి వరద నీరు చేరింది. తిరుపతి నగరంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ఉంది. ఇక, కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవటంతో భారీ నష్టం జరిగింది. చిత్తూరు జిల్లాలో రాయల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oVjhEh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour