Tuesday, 23 November 2021

సీఎం జగన్ తాజా నిర్ణయం - నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు: ఆ నేతలకు బాధ్యతలు..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు సామాజిక వర్గాల పరంగా ప్రాధాన్యత ఇస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా, ప్రాంతాల వారీగానూ అదే విధంగా ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకున్న ప్రభుత్వం మరింత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CM9llv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour