Tuesday, 23 November 2021

సీఎం జగన్ ను ప్రతివాదిగా చేర్చడం సరికాదు - హైకోర్టు కీలక వ్యాఖ్యలు : అది సహజమే..!!

ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు ముఖ్యమంత్రి జగన్ పేరు పెట్టారు. ప్రభుత్వ పథకాలకు సీఎంతో పాటుగా రాజకీయ నేతల పేర్లు పెట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అందులో సీఎంను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి, సీఎం జగన్‌ సహా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HOObXC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour