Sunday, 28 November 2021

తూర్పు లడఖ్ సమీపంలో కొత్త రహదారులను నిర్మిస్తున్న చైనా; క్షిపణి రెజిమెంట్ల మోహరింపు!!

డ్రాగన్ కంట్రీ చైనా మళ్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే లా వ్యవహరిస్తోంది. దాదాపు సంవత్సర కాలంగా సరిహద్దుల్లో ఘర్షణలకు కారణమైన చైనా సైన్యం తూర్పు లడక్ సమీపంలో తన కార్యకలాపాలను చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం భారత్ కు ఆందోళన కలిగిస్తుంది.సరిహద్దు వెంబడి భారతదేశం మరియు చైనా మధ్య కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభన మధ్య, చైనా కొత్త రహదారులను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZyQpsW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour