Sunday, 28 November 2021

సీఎం జగన్ జోక్యం చేసుకోవటం లేదు- ఉద్యోగుల ఆందోళన బాట : కార్యాచరణ ఖరారు..!!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు సిద్దం అవుతున్నారు. ఏపీలో కొంత కాలంగా పీఆర్సీ తో పాటుగా పెండింగ్ డిమాండ్ల సాధన కోసం గట్టిగానే మాట్లాడుతున్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికే పీఆర్సీ పైన స్పష్టత ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, సాధ్యపడలేదు. ఇక, రెండు సార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసినా... ఆర్దిక పరమైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nYDCsW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour