Sunday, 28 November 2021

28వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్రకు బ్రేక్; పాదయాత్రకు నెల్లూరు నేతన్నల మద్దతు!!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఈరోజు 28 వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతి రైతులు ప్రారంభించిన మహా పాదయాత్రకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అడుగడుగునా ఇబ్బందుల మధ్య, పోలీసుల ఆంక్షల మధ్య అమరావతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D1XEqK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour