Tuesday, 30 November 2021

ఏపీ ప్రభుత్వం తరఫున సిరివెన్నెల భౌతిక కాయానికి పేర్ని నాని నివాళి

హైదరాబాద్: అనారోగ్య కారణాలతో కన్నుమూసిన ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయానికి నివాళి అర్పించడానికి ప్రముఖులు పోటెత్తుతున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. రాజకీయ నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు. కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. ఫిల్మ్ ఛాంబర్ వద్దకు అభిమానులు బారులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lmpYOA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour