Sunday, 14 November 2021

ధనిక రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయదా?: కేసీఆర్ ధర్నాలో ఎందుకు పాల్గొనలేదంటూ రేవంత్ ఫైర్

హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎంట్రీ ఇచ్చింది. టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. తాజాగా, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల దాడి పెంచారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3C8TME8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour