Sunday, 14 November 2021

ప్రత్యేక హోదా హామీ నెరవేర్చలేదు - ఏ హామీ అమలు కాలేదు..అది ఉల్లంఘనే : అమిత్ షా సమక్షంలో సీఎం జగన్ ..!!

విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని..రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమస్యలను ఏకరువు పెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ఆయన రాష్ట్ర సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని సూచించారు.దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ngkTZu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour