Sunday, 14 November 2021

ఏపీ సమస్యలకు పరిష్కారం చూపుతాం - అవి రాష్ట్రాల సమస్యలే కాదు : సీఎం జగన్ కు అమిత్ షా హామీ..!!

ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తావించిన ఏపీ సమస్యలు..అంశాల పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ చెప్పిన సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని..పరిష్కారం చూపుతామని అమిత్ షా హామీ ఇచ్చారు. తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రత్యేక హోదాతో సహా పలు అంశాలను ప్రస్తావించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CjLXvb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour