Sunday, 14 November 2021

రాజధానుల విచారణలో ట్విస్టులు-ఇద్దరు జడ్డీల్ని తప్పించాలన్న జగన్ సర్కార్ -సీజే తిరస్కారం

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వందకు పైగా పిటిషన్లపై విచారణు హైకోర్టు ఇవాళ మరోసారి ప్రారంభించింది. గతంలో రెండుసార్లు విచారణ ప్రారంభమై మధ్యలో ఆగిపోగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హైకోర్టు విచారణ ప్రారంభించింది. అంతే కాదు ఈ విచారణలో తొలిరోజే భారీ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. విచారణలో భాగంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wJKtJL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour