Sunday, 14 November 2021

పెనుకొండలో ఉద్రిక్తత: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే మధ్య వాగ్వివాదం

అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆ తరువాత కూడా క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు అధికారులు. బుధవారం ఓట్లను లెక్కిస్తారు. ఈ 12 మున్సిపాలిటీల జాబితలో కుప్పం కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30t5b4E
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour