Monday, 15 November 2021

యూపీలో కాంగ్రెస్ ఒంటరి పోరే- 403 సీట్లలోనూ పోటీ-ప్రియాంక గాంధీ ప్రకటన

2024లో సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ మేరకు 403 అసెంబ్లీ సీట్లలోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుదని యూపీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా ఉన్న ప్రియాంక గాంధీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CgmKlx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour