Wednesday, 3 November 2021

ఆ మంత్రుల భరతం పడతా-సభలు నిర్వహిస్తా : నీచంగా..చిల్లరగా చేసారు- ఈటల..!!

హోరా హోరీ పోరులో హుజూరాబాద్ లో విజయం సాధించిన ఈటల రాజేందర్ తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. ఇక మంత్రుల భరతం పడతానని వెల్లడించారు. హుజురాబాద్‌లో ప్రచారం చేసిన మంత్రులు.. ఎమ్మెల్యేల వాళ్ల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసినవారి నియోజకవర్గాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BzPRzW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour