Wednesday, 3 November 2021

ఆధార్ ఉల్లంఘనలపై కేంద్రం కొరడా-ఉడాయ్ కు అధికారాలు-కోటి వరకూ ఫైన్

దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆధార్ ఉల్లంఘనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ సంఖ్య కేటాయింపు, నిర్వహణ, సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఆధార్ ప్రాధికార సంస్ధ ఉడాయ్ కు ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాలు కల్పిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఉడాయ్ ఏర్పాటును నోటిఫై చేసిన రెండేళ్ల తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EwWlBw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour