Wednesday, 3 November 2021

అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడికి షాక్ .. కేసులు నమోదు చేసిన టెక్కలి పోలీసులు

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుకు పోలీసులు షాక్ ఇచ్చారు. దివంగత నేత ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా నందిగామ లో మంగళవారం ఎన్టీఆర్, ఎర్రన్నాయుడి విగ్రహ ఆవిష్కరణ ర్యాలీలో పాల్గొన్న అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులతో పాటు టిడిపి ముఖ్య నేతలపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YbtbZb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour