Wednesday, 10 November 2021

యూపీ పోరులో బీజేపీకి చుక్కలు-లఖీంపూర్ తో సిక్కులు, బ్రహ్మణులకుదూరం-ఆశిష్ పై వ్యతిరేకత

వచ్చే ఏడాది మార్చిలో జరిగే యూపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పెట్రో ధరల్ని కూడా తగ్గించేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్స్ గా భావిస్తూ గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్న కాషాయ సేనకు ఇప్పుడు లఖీంపూర్ ఖేరీలో రైతులపై దాష్టీకం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n1bxAW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour