తెలంగాణలో నాడు కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు బీజేపీ అమలు చేసేందుకు సిద్దం అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నేతలు పలు మార్లు రాజీనామాలు చేసారు. అనేక సార్లు ఉప ఎన్నికల్లో గెలిచారు. ప్రజల్లో ఉన్న తెలంగాణ ఆకాంక్షను బలంగా చాటారు. ఇదే తరహాలో ఇప్పుడు బీజేపీ సైతం ముందుకు కదులుతోంది. దుబ్బాక..గ్రేటర్ హైదరాబాద్.. హుజూరాబాద్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qskLZ5
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment