Thursday, 11 November 2021

భారత్ చర్యలపై తాలిబన్ల హ్యాపీ-ఆప్ఘన్ లో శాంతి, స్ధిరత్వం కోరుకుంంటున్నట్లు వెల్లడి

భారత్ తాజాగా నిర్వహించిన ప్రాంతీయ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంపై తాలిబన్లు స్పందించారు. ఆప్ఘనిస్తాన్ భవిష్యత్తుపై భారత్ ఆతిధ్యమిచ్చిన ఈ సమావేశం ప్రాధాన్యతను గుర్తిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆప్ఘన్ లో శాంతి, స్ధిరత్వం కోసం ఈ సమావేశం ఉపయోగపడుతుందని తాలిబన్ల ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిపై న్యూ ఢిల్లీలో జరిగిన ప్రాంతీయ జాతీయ భద్రతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n4udQb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour