భారత్ తాజాగా నిర్వహించిన ప్రాంతీయ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంపై తాలిబన్లు స్పందించారు. ఆప్ఘనిస్తాన్ భవిష్యత్తుపై భారత్ ఆతిధ్యమిచ్చిన ఈ సమావేశం ప్రాధాన్యతను గుర్తిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆప్ఘన్ లో శాంతి, స్ధిరత్వం కోసం ఈ సమావేశం ఉపయోగపడుతుందని తాలిబన్ల ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితిపై న్యూ ఢిల్లీలో జరిగిన ప్రాంతీయ జాతీయ భద్రతా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n4udQb
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment