స్పానిష్ ఫొటోగ్రాఫర్ ఆంటోనియో అరగాన్ రెనున్సియో ఈ ఏడాదికి గానూ మేటి పర్యావరణ ఫొటోగ్రాఫర్గా ఎంపికయ్యారు. ఆయనకు 'ఇన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్- 2021' అవార్డు లభించింది. ఘనాలోని అఫియడెన్యిబా బీచ్లో తీరం కోత కారణంగా ధ్వంసమైన ఓ ఇంటిలో నిద్రిస్తోన్న ఒక చిన్నారి ఫొటోకు గానూ ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3F3EmTj
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment