Tuesday, 23 November 2021

షాకింగ్: మీ పతనం నా కళ్ళతో చూడాలనే ఉద్దేశంతోనే.. చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ పద్మనాభం అనేక విషయాలను ప్రస్తావించి, చంద్రబాబును టార్గెట్ చేశారు.చంద్రబాబుకు జరిగిన అవమానంపై ప్రస్తావించిన ముద్రగడ పద్మనాభం మీ పతనం నా కళ్ళతో చూడాలనే ఉద్దేశంతో నాడు నేను ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాను అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cFckS5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour