Tuesday, 23 November 2021

కొండపల్లిలో టెన్షన్ టెన్షన్-మళ్లీ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక అడ్డుకున్న వైసీపీ

ఏపీలో తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి చుక్కెదురైన స్ధానాల్లో కొండపల్లి నగర పంచాయతీ కూడా ఒకటి. ఇందులో ఉన్న 29 స్ధానాల్లో వైసీపీ, టీడీపీ చెరో 14 స్ధానాలు గెల్చుకోగా.. ఇండిపెండెంట్ శ్రీలక్ష్మి మరో స్ధానంలో విజయం సాధించారు. తర్వాత ఆమె టీడీపీ శిబిరంలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xbAeOA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour