న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి, దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం మహావీర చక్ర పురస్కారం లభించింది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లను నిలువరించే క్రమంలో వీరమరణం పొందారు. మాతృభూమిని కాపాడే ప్రయత్నంలో ఆయన చూపిన తెగువ, ధైర్య
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DL9Ai2
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment