Wednesday, 17 November 2021

ఒక పక్క ధర్నాచౌక్ లో కేసీఆర్ మహాధర్నా.!మరోపక్క రేవంత్ కర్షకుడా కదలిరా.!దద్దరిల్లుతున్ననగరం.!

హైదరాబాద్ : హైదరాబాద్ నగరం ధర్మాలు, దీక్షలు, ర్యాలీలతో హోరెత్తుతోంది. ఇందిరా పార్క్ లో మహాధర్నా పేరుతో అధికార గులాబీ పార్టీ దీక్షా కార్యక్రమానికి ఉపక్రమించగా, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్ళు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kP4mdz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour