Thursday, 18 November 2021

రాజధాని రైతుల తిప్పలు మామూలుగా లేవుగా.. నేడు అమరావతి రైతుల మహా పాదయాత్రకు బ్రేక్; కారణమిదే!!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఈరోజు 18 వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతి ప్రాంత రైతులు ప్రారంభించిన పాదయాత్ర వివిధ జిల్లాలలో రాజధాని అమరావతి ఉద్యమాన్ని విస్తరించడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి, న్యాయస్థానంలో న్యాయం జరగాలని, దేవస్థానంలో దేవుడికి నివేదించటం ద్వారా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30A5k6K
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour