Wednesday, 17 November 2021

మహాధర్నాలో కేసీఆర్ హెచ్చరికలు- ఇది ఆరంభమే -గ్రామాల్లోనూ పోరు-ఉత్తరాది రైతులకూ మద్దతు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్.. మంత్రులు, టీఆర్ఎస్ నేతలతో కలిసి హైదరాబాద్ ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసన ఇవాళ ప్రారంభమైంది. వరి కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ హెచ్చరించారు. ధర్నాచౌక్ లో మహాధర్నా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DrLlW0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour