Tuesday, 9 November 2021

చంద్రబాబు అడ్డాలో జగన్ ఎత్తులకు హైకోర్టు బ్రేక్- ప్రత్యేకాధికారిపై ప్రశ్నలు- ఎస్ఈసీకి ఇరకాటం

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయాల్లో విపక్షాన్ని జీరో చేసేందుకు తమకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ అధికార పార్టీ వదలడం లేదు. ఇందులో భాగంగా విపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసి అక్కడ ఎన్నికలు గెలిచి ఆయనకు ప్రజా మద్దతు లేదని నిరూపించేందుకు వైసీపీ నానా తంటాలు పడుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wzcmEo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour