Friday, 12 November 2021

జగన్ సర్కార్ కు ఉద్యోగుల డెడ్ లైన్-నెలాఖరులోగా పీఆర్సీ తేల్చాల్సిందే-ఉద్యమాలకు తేవొద్దు

ఏపీలో పీఆర్సీ నివేదిక విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఉద్యోగ సంఘాలు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. పీఆర్సీ ఎప్పుడిస్తారో తెలియకపోయినా కనీసం నివేదిక అయినా వస్తుందని ఎదురుచూసిన ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఏ విషయం చెప్పకుండా నానుస్తుండటంతో ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి నెలాఖరు వరకూ గడువుఇచ్చారు. అప్పటికీ ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FaggGG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour