ఏపీలో పీఆర్సీ నివేదిక విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఉద్యోగ సంఘాలు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. పీఆర్సీ ఎప్పుడిస్తారో తెలియకపోయినా కనీసం నివేదిక అయినా వస్తుందని ఎదురుచూసిన ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఏ విషయం చెప్పకుండా నానుస్తుండటంతో ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి నెలాఖరు వరకూ గడువుఇచ్చారు. అప్పటికీ ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FaggGG
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment