దేశంలో క్రిప్టో కరెన్సీని అనుమతించాలా వద్దా అనే విషయంలో సందిగ్దత కొనసాగుతోంది. అంతర్జాతీయంగా పలు దేశాలు పాడుతున్న క్రిప్టో కరెన్సీని దూరంగా ఉంచడం ద్వారా సమస్యలు కొనితెచ్చుకోవడం ఎందుకని భావిస్తున్న కేంద్రం.. ప్రస్తుతానికి దానిపై నియంత్రణ విధిస్తే చాలని భావిస్తోంది. ఈ మేరకు పార్లమెంటులో క్రిప్టో కరెన్సీ నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ నెల 29న ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cGB8sL
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment