Tuesday, 23 November 2021

వరద బాధితుల కోసం రంగంలోకి ఏపీ బీజేపీ; జోలె పట్టి విరాళాల సేకరణకు పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. వరదల కారణంగా ఏపీలో కురిసిన భారీ వర్షాల దెబ్బకు ఐదు జిల్లాల్లో అపారం ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 30 మంది వరకు మృతి చెందారు. భారీ వర్షాలకు పెన్నా దాని ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆనకట్టలు తెగిపోయాయి. జలప్రళయం ఒక్కసారిగా గ్రామాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3E2Mcgd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour