ఏపీలో కురిసిన భారీ వర్షాలు..వరదల కారణంగా జరిగిన నష్టం గురించి విరిస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వేర్వేరుగా లేఖలు రాసారు. భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయాలని కోరారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r4wY6p
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment