Wednesday, 24 November 2021

వరద సాయంగా రూ.1000 కోట్లు ఇవ్వండి - రూ 6,054 కోట్ల నష్టం జరిగింది : ప్రధాని-షా లకు సీఎం జగన్ లేఖలు..!!

ఏపీలో కురిసిన భారీ వర్షాలు..వరదల కారణంగా జరిగిన నష్టం గురించి విరిస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వేర్వేరుగా లేఖలు రాసారు. భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయాలని కోరారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r4wY6p
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour