Sunday, 21 November 2021

దేశంలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. కానీ రికవరీ మాత్రం సూపర్

దేశంలో కరోనా వైరస్ ఇంఫాక్ట్ కాస్త తక్కువగానే ఉంది. రోజు రోజు స్వల్పంగా పెరగడమో.. తగ్గడమో జరుగుతుంది. నిన్న కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 10,488 కొత్త కేసులు వచ్చాయి. వైరస్ సోకిన 313 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 4,65,662కు చేరింది. మరోవైపు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CDCEGA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour