Sunday, 28 November 2021

మృతదేహాన్ని తీసుకెళ్తోన్న వ్యాన్‌కు ఘోర ప్రమాదం: 18 మంది దుర్మరణం: గవర్నర్, సీఎం సంతాపం

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తీసుకుని వెళ్తోన్న మెటాడర్ వ్యాన్.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HVUqsR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour