Friday, 5 November 2021

చంద్రబాబు.. జగన్ కు ఎన్నికల కమీషన్ కు సంబంధం ఏమిటో చెప్పాలి: ఎమ్మెల్యే రోజా రివర్స్ ఎటాక్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసిపి నగిరి ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు రోజా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఫ్రస్టేషన్లో ఉన్నాడని ఎమ్మెల్యే ఆర్కే రోజా చురకలంటించారు. అందుకే ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రోజా నిప్పులు చెరిగారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qdmkKf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour